ఢిల్లీలో
@BJYM
జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారి అధ్యక్షతన జరిగిన
@BJYM
జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారు, NEC వంశీ ఉప్పిలి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరెడ్డి శభరి గారు, మిట్టా వంశీ కృష్ణ గారు.