అరివలస గ్రామం, రణస్థలం, శ్రీకాకుళం కి చెందిన 5000 మంది మత్స్యకారులు గుజరాత్ లోని సోమనాథ్ జిల్లా లో చిక్కుకుపోయారు అన్న వార్త ‘జనసేన
పార్టీ’ దృష్టికి వచ్చింది. ఏపీ బీజేపీ నేతలతో కూడా మాట్లాడుతున్నాము, సాధ్యమైనంత త్వరగా గుజరాత్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం
@GVLNRAO
@MadhavBJP
ప్రధాని సందేశం: ,ఏప్రిల్ 5 న రాత్రి 9 గం. ల నుండి 9 నిమిషాలపాటు విద్యుత్ లైట్లు ఆప్ చేసి కొవ్వత్తులు, దీపం,టర్చ్ ,ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి మనం ఒంటరికాదు అనే భావన కలిగించాలి.
@BJP4Andhra
@Sunil_Deodhar
అందరికీ నమస్కారం..
🔸"కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాల్లో అకస్మాత్తుగా చొరపడి మన అస్థిత్వం,వారసత్వం,నమ్మకం,మనుగడపై యుద్ధం ప్రకటించింది.
◆ఏప్రిల్ 5న రాత్రి దీపం వెలిగించే కార్యక్రమంలో సామాజిక దూరం పాటిస్తూ పాల్గొని మన ఐకమత్యం ప్రపంచానికి చాటుదాం..
@Sunil_Deodhar
@BJP4Andhra
Gobar Girl with Dad - the Modern Day Farmer. 😛🥰❤️
Learning organic farming, composting, how to reduce/re use food waste & the beauty of adapting sustainable lifestyle.
విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురైన BJP కార్పొరేటర్ అభ్యర్థి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.సుమారు 12 గంటలు ఆపరేషన్ థియేటర్లో అన్ని రకాల శస్త్ర చికిత్సల అనంతరం ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది.
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
నేడు"రామానుజాచార్యుల జయంతి"
దేవాలయాలలో ప్రవేశానికి అందరూ అర్హులేనని వెయ్యి ఏళ్ల కిందటే ఆచరించి చూపించిన ఆదర్శప్రాయుడు. విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన రామానుజుడు గొప్ప సామాజిక సంస్కర్త గా నిలిచిపోయారు.
నేడు BJP AP నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
@sambitswaraj
గారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డాక్టర్లతో సమావేశమయ్యారు.
వారి ఉపన్యాసం తెలుగులో ప్రారంభించి అందరిని ఆకట్టుకున్నారు.
#caronavariars
ప్రజల కోరిక మేరకు DD నేషనల్ ఛానెల్ వారు " రామాయణం " సిరియల్ ను రేపటి నుండి ఉదయం 9 నుండి 10 గం. లకు వరకు ప్రసారం చేయబోతున్నారు.
@Sunil_Deodhar
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి ��ాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వీరబల్లి మండలోని 'మట్లి' ఎంపిటిసిని బిజెపి అభ్యర్థి రావూరి శ్రీనివాస్ ఎన్నిక ఏకగ్రీవం కావడం జరిగింది.
శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు.
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పి���ేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
దేశ ప్రధాని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీ చిలకం రామచంద్రారెడ్డి గారికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఇది కేవలం బిజెపి లోనే సాధ్యం.
@BJP4Andhra
@Sunil_Deodhar
@v_shrivsatish
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అర్పివేసి 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామనిప్రపంచానికిచాటుదాం
@Sunil_Deodhar
@BJP4Andhra
🔸 *భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశం.*
🔸ఏప్రిల్ 5 న రాత్రి 9గంటల నుండి 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు బంద్ చేయాలి.
🔸 ఆదివారం 9గంటలకు కొవ్వొత్తులు, దీపం, టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదు అనే భావన కలిగించండి.
◆చైనా సరిహద్దు కాల్పుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం.
" దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి.ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధిస్తుంది. దేశం కోసం కుమారుడు చనిపోయినందుకు మరోవైపు సంతోషంగా ఉంది.సంతోష్ బాబు తల్లి "
" జయహో వీరమాత "
దేశ ప్రధాని ఈరోజు రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ పి.వి చలపతిరావు గారికి ఫోన్ చేసి 5 ని.లు మాట్లాడి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నా జీవితంలో ఇదో గొప్ప సంఘటన అని చలపతిరావు గారు చెప్పారు.
@BJP4Andhra
@Sunil_Deodhar
@MadhavBJP
ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో నిర్వహించే RSS ప్రాథమిక(7 రోజులు)శిక్షావర్గ ముగింపు సందర్భంగా సమారోప్ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమాన్ని పూర్తిచేసిన స్వయం సేవకులు !
ప్రధానమంత్రి శ్రీ
@narendramodi
12వ విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద రూ.16 వేల కోట్లను విడుదల చేశారు.
8 కోట్ల మందికి పైగా రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి ఈ విడతలో విడుదలైన నగదు అందుకున్నారు.
ఈరోజు ఒక యూరియా బస్తా మీద మన రైతు ₹270/- లు ఖర్చు చేస్తున్నాడు.అదే బస్తా బంగ్లాదేశ్ లో ₹720/- లు, పాకిస్థాన్ లో ₹800/- లు, చైనాలో ₹2,100/- లు,అమెరికా లో ₹3000/-లుగా ఉంది.
గత 9 సం.లలో యూరియా సబ్సిడీ కోసం ₹10 లక్షల కోట్లకు పైగా బిజెపి ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఒక దేశ ప్రధాని మన ప్రధానమంత్రి శ్రీ
@narendramodi
గారికి పాదాభివందనం చెయ్యడం.
కరోనా సమయంలో భారత్ అనేక చిన్న, చిన్న దేశాలకు #వ్యాక్సిన్ అందించింది.
అందుకే వారు కృతజ్ఞతతో ప్రధానికి పాద నమస్కారం.
#PapuaNewGuinea
నేడు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో
@BJYM4Andhra
రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆగస్టు నెలల్లో చేయబోయే "యువ సంఘర్షణ యాత్ర"గురుంచి ఆలోచించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో నిర్మిస్తున్న " శ్రీనివాస సేతు" ఫ్లైవోవర్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.దీని కోసం కేంద్రప్రభుత్వం 600కోట్ల రూపాయలు కేటాయించింది.
అనంతపురంలో భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనంతపురం బిజెపి కార్యకర్తలు తెప్పలు వేసుకోని వాళ్ళకి భోజనం ప్యాకేట్స్ పంపిణీ చేశారు.
@BJP4Andhra
'కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో విజయానికి నాందిగా"ఏప్రిల్ 5న రాత్రి 9 గం.లకు ఇంట్లో లైట్లు అన్ని ఆర్పి వేసి సామాజిక దూరం పాటిస్తూ 9 ని.ల పాటు దీపం,మొబైల్ ఫ్లాష్,కొవ్వొత్తి లేదా టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదని 130 కోట్ల మంది భారతీయులు ఒకే బాటలో ఉన్నామని ప్రపంచానికి చాటుదాం.
భారత్ స్వయంసమృద్ధి లో ప్రపంచం గురించి కూడా పాటుపడుతుంది. ప్రపంచాన్ని కుటుంబంలా భావిస్తుంది.ప్రాణులందరి బాగు కోరుకుంటుంది. భూమిని తల్లిలా భావిస్తుంది. భారత్ అభివృద్ధిలో ఎప్పుడు ప్రపంచ అభివృద్ధి కలిసి ఉంటుంది.
"భగవంతుడు ,గురువు ఒకేసారి కనబడితే ముందు గురువుకే నమస్కరిస్తా అంటాడు సంత్ కబీర్ దాస్" ఎందుకంటే భగవంతుని చూపించినది గురువే కదా !
'Parents gives life but Teacher gives way of life'.
నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సంస్థాగత విషయాలు, రాబోయే కార్యక్రమాలు గురుంచి చర్చించడం జరిగింది.
సనాతన ధర్మాన్ని నలుదిక్కుల విస్తరింపజేసిన జగద్గురువు
#AdishankarAcharya
వారి 108 అడుగుల ఎతైన ‘ఏకాత్మతా మూర్తి’ విగ్రహం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో "జ్ఞానభూమి" ఓంకారేశ్వర్ లో ఆవిష్కృతం..
#SanatanaDharma
హిందువులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని ఈరోజు అమలాపురం లో చేసిన ధర్నా కార్యక్రమంలో ముఖ్య నేతల అరెస్టు.శాంతియుతంగా చేస్తున్న ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
కరోనా సంక్షోభం మొదలైనప్పుడు భారత్ లో ఒక్క PPE కిట్ కూడా తయారయ్యేది కాదు.N95 మాస్క్ లు నామమాత్రంగా ఉత్పత్తియ్యేవి. కానీ ఇప్పుడు భారత్ లో ప్రతిరోజు 2 లక్షల PPE కిట్లు, 2 లక్షల N95 మాస్కులు తయారుచేస్తున్నాం.
@BJP4Andhra
@Sunil_Deodhar