Sri. Rahul Raj P.S I.A.S.,- District Collector, Kumurambheem Asifabad, Received the Prime Minister's Award for Excellence in Public Administration, 2021 on Civil Service Day event being organized by DARPG in Vigyan Bhawan, New Delhi.
జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితుల పర్యవేక్షణ కొరకు కొమరం భీం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై సమీక్షించారు.
A Song on the Rich Culture, traditions, temples, tourism of Kumurambheem Dist, written by Collector.
ఇది ప్రకృతి కట్టిన ఖిల్లా- మన కొమురం భీం జిల్లా | Song on KomramBheem Di... via
@YouTube
@KTRTRS
@VSrinivasGoud
@IKReddyAllola
కలెక్టరేట్ లో జిల్లా శిశు సంక్షేమ వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఢిల్లీ నుంచి వచ్చిన ఏఎంసి ప్రతినిధులు, అంగన్వాడి సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తో కలిసి విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆదివాసుల ఆరాధ్య దైవం, సాయుధ ఉద్యమ వీరుడు కుమ్రంభీమ్ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ గౌడ్ దౌత్రే అన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి జిల్లాలోని జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి కుమ్రంభీమ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు
రాష్ట్రంలోని విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.
Hon'ble Minister
@seethakkaMLA
madam conducted review meeting with Public Representatives, District Officers of erstwhile Adilabad District and District Collector, SP & ACLB participated in the above Meeting.
@TelanganaCMO
@TelanganaCS
సామాన్యుడిలా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పాలనాధికారి.
అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా జరిగిన పోలింగ్ ప్రక్రియలో జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల 198 పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి,సతీమణి తో కలిసి సామాన్యుడిలా వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రంజాన్ పండుగను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. రోజ్ గార్డెన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు,జిల్లా పరిషత్ చైర్మన్, నియోజకవర్గాల శాసనసభ్యులు తో కలిసి హాజరయ్యారు
జిల్లా అదనపు కలెక్టర్ గా చాహట్ బాజ్ పాయి సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. చాహట్ బాజ్ పాయి 2019 ఐ.ఏ.ఎస్. బాచ్ కు చెందినవారు
కలెక్టరేట్ ల�� జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ ,ఆసిఫాబాద్ శాసనసభ్యులు తో కలిసి 80 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు క్రమబద్ధీకరణ నియామకపు ఉత్తర్వులను అందజేశారు.
జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తిస్థాయిలో సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. కలెక్టరేట్లో జ���ల్లా అదనపు కలెక్టర్ కలిసి MPDO అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలలో లావుని పట్టా భూముల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అర్హత గల లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు
ఇంటర్మీడియట్ ఫలితాలలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను రాష్ట్రంలో మరొకసారి ద్వితీయ స్థానంలో నిలుపడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.
జిల్లాలోని రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గుబ్బా, ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పారిశ్రామిక ప్రగతి దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్ లోని ఎస్.పి.ఎం.క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్,నియోజకవర్గాల శాసనసభ్యులుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్మించిన బెలూన్ థియేటర్ లో ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రదర్శితమవుతున్న విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం థియేటర్ ను ఆయన సతీమణి రమా తో కలిసి సందర్శించి సినిమాను తిలకించారు.
జిల్లా కేంద్రానికి వచ్చిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ని రహదారులు భవనాల శాఖ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం ఘనంగా స్వాగతం పలికారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమా���్ అన్నారు
మార్లవాయిలో ఆనాటి కాలంలో గిరిజనుల హక్కులపై అధ్యయనం చేయడానికి వచ్చిన ఆదివాసిల ఆత్మబంధువులు ప్రొఫెసర్ మానవ శాస్త్రవేత్త హైమాన్ డార్ప్ బెట్టి ఎలిజబెత్ లు చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో కలిసి విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు
జిల్లా ప్రజల సంక్షేమం కోసం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్-హైదరాబాద్ వారి సౌజన్యంతో మొబైల్ మినీ ఆసుపత్రి వాహనాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం. వి. రమేష్ ను కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ బొర్కడే హేమంత్ సహదేవరావు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు
రాష్ట్రం ఆవిర్భవించి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేయ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు
ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు జిల్లాలో జరిగే సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు తో కలిసి సీఎం కప్ క్రీడ పోటీల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పురస్కరించుకొని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ప్రభుత్వ చీఫ్ విప్ అరికపూడి గాంధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పేయి, రాజేశంలతో కలిసి దశాబ్ది ఉత్సవాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి త్రాగేందుకు శుద్ధ జలం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.
మహిళల సంక్షేమం కోసంప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్అన్నారు.మహిళ సంక్షేమ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్నిజిల్లా అదనపు కలెక్టర్,జిల్లా పరిషత్ చైర్మన్, ఆసిఫాబాద్ నియోజక వర్గశాసనసభ్యులుతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
జిల్లాలో ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ శుక్రవారం నుండి పూర్తిస్థాయిలో నిషేధించాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి తో కలిసి గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ప్రజల ఆరోగ్యం, గర్భిణుల సంక్షేమం, రక్తహీనత లోపం నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు,సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించే ఊరూర చెరువుల పండుగ ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు,ఆర్డిఓ తో కలిసి చెరువుల పండగ పై సమీక్ష సమావేశం నిర్వహించారు
సంవత్సరాలుగా పోడు వ్యవసాయం సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే ప్రక్రియలో గ్రామసభలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజేశం,చాహత్ బాజ్పేయిలతో కలిసి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గొప్పదిగా గుర్తింపు పొందిన రాజ్యాంగం మనది అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి హాజరయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను మాసంతంలోగా 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీదర్ సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని టి. ఎస్. ఈ. డబ్లూ. సి. చైర్మన్ రావుల శ్రీధర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను స్థానిక సంస్థల పరిధిలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టార్ కల్చరల్ -2023 కార్యక్రమాన్ని DEO, DTDO తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
District Collector said that in view of the high temperatures in summer, special measures are being taken in coordination with the District Officers in the district to protect people from the heat of the sun.
@TelanganaCS
తెలంగాణ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.
జిల్లాలో రూపొందించిన ఓటరు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే అ���్నారు. సమీకృత కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి ఓటరు జాబితాపై సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ బొర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం లో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్, ఆర్. డి. ఓ. తో కలిసి ట్రాన్స్ జెండర్లతో ఓటు నమోదు పై సమావేశం నిర్వహించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు
జిల్లాలో సాధారణ డెలివరీ లు జరిగే విధంగా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తో కలిసి వైద్యశాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానం పొందడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్మీడియేట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల సమక్షంలో అభినందించారు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రతి విద్యార్థికి పాఠ్యాంశంపై పూర్తి అవగాహన కలిగే విధంగా అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పౌష్టికాహార లోపం లేని సమాజాన్ని నిర్మించాలని దానికోసం రూపొందించిన పోషణ పక్వాడ్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు.సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అదనపు కలెక్టర్ తో కలిసి హాజరయ్యారు
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అనుసరించాల్సిన విధానాలపై జిల్లా వైద్యాధికారి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ప్రజావాణి లో భాగంగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. (1/2)
పోడు భూముల సర్వేలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని అర్హత, అనర్హత అంశాలను సర్వేలో వెల్లడించకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు మొదటి విడత లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప లతో కలిసి హాజరయ్యారు.
జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం రౌటసంకపల్లి, తిర్యాణి మండలం గిన్నెదరి గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని దీని కోసం సంపద సృష్టించే కార్యక్రమాలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.బజార్ వాడిలో గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన సూపర్ మార్కెట్ ను అదనపు కలెక్టర్ తో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
దేశం గర్వించదగిన ఉపాధ్యాయుడు రంగయ్య అని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అన్నారు.జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ ,జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్న జిల్లాలోని కెరమెరి మండలం సావర్కేడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రంగయ్యను కలిసి అభినందించారు
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జిల్లాలో సజావుగా సాగే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ,ఓటరు జాబితా సవరణలపై సమీక్ష సమావేశం నిర్వహించారు
@CEO_Telangana
2014 నుండి ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో ప్రగతి నివేదిక తయారుచేసి అందించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ప్రజా పాలన సేవా కేంద్రాలను పూర్తిస్థాయి ఏర్పాట్లతో త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
@TelanganaCMO
@TelanganaCS
@seethakkaMLA
హైదరాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనగా సంగారెడ్డి నుండి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
రంజాన్ పండుగను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. రోజ్ గార్డెన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు,జిల్లా పరిషత్ చైర్మన్, నియోజకవర్గాల శాసనసభ్యులు తో కలిసి హాజరయ్యారు
పోడు వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు ఆర్. ఓ. ఎఫ్. ఆర్. చట్టం ప్రకారం పట్టాలు అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
తమ శిక్షణలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆరుగురు శిక్షణ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయితో కలిసి ప్రముఖ విభాగాలైన 10 విభాగాల జిల్లా అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విభాగాల పనితీరుపై చేయాల్సిన మార్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.
ఫోటో రైటప్ ఏ మర్లవాయిలు డార్ప్ దంపతుల విగ్రహాలకు నివాళులర్పిస్తున్న నూతన కలెక్టర్ వెంకటేష్ దోత్రే. మండలంలోని చరిత్ర గ్రామమైన మార్లవాయి గ్రామాన్ని సందర్శించారు(1/2).
ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేయబడిన పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లా కలెక్టర్ సతి సమేతంగా జిల్లాలోని అడ ప్రాజెక్టులో బోటింగ్ చేశారు
ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శిక్షణ, ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా అదనపు కలెక్టర్లుతో కలిసి ప్రారంభించారు
కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు , జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారితో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలలో విద్యను అభ్యసించి ఉత్తమ మార్కులు సాధించిన 22 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు పుస్తకాలు అందజేశారు
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుజనరల్ మేనేజర్ ఎన్.విక్రమాన్,సీనియర్ డి.జి.ఎమ్.వైద్య జగన్నాథన్,వెంకటరామయ్య లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జిల్లాలో డ్యూయల్ డెస్క్,కోడింగ్ కిట్స్,స్కిల్ ట్రేడింగ్ ఐ.టి.ల కొరకు 88 లక్షల15 రూపాయలు మంజూరుచేయడంజరిగిందని తెలిపారు
జిల్లాలో నడుస్తున్న గాలిబుడగల థియేటర్ (200) రోజుల పూర్తి చేసుకునందున జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ SHG గ్రూప్ మహిళలను అభినందించినారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆదివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆటల పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు.