Srinivasa Reddy Reddeppagari
@ReddeppagariSVR
Followers
4K
Following
488
Media
4K
Statuses
4K
TDP Politburo Member & Kadapa Dist TDP President Always in the service of the people of Andhra Pradesh
Joined December 2020
ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని 20, 22 డివిజన్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే శుద్ధి చేసిన తాగునీటి సరఫరా అందించే కార్యక్రమంలో భాగంగా మూడు వాటర్ ఆటోలను ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతుల్లో తాగునీరు అత్యంత ముఖ్యమైనది. ఈ
0
0
5
కడప నగరంలో నిర్వహించిన హిందూ కార్��ిక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
0
2
7
సీఐఐ సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, తద్వారా 16 లక్షల మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. #CIISummitGrandSuccess
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
2
44
146
భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున పెట్టుబడులు రాగా, సదస్సు మొదటి రోజున అంతకు మించిన స్పందన కన్పించింది. రెండు రోజుల సదస్సులో రూ. 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా... మొదటి రోజునే ఆ లక్ష్యాన్ని దాటేసింది ఆంధ్రప్రదేశ్. #CIISummitGrandSuccess
3
60
230
#CIISummitGrandSuccess
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే.. శుక్రవారం కూడా అదే స్థాయిలో సమావేశాల్లో పాల్గొన్నారు. అటు
195
1K
2K
విశాఖపట్నంలో జరిగిన CII సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ఈ సమ్మిట్ ద్వారా 2 రోజుల్లో ₹ 7.15 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం తద్వారా 5 లక్షల పైచిలుకు ఉద్యోగాల సృష్టి జరగడం ఎంతో హర్షణీయ దగిన విషయం. #CIISummit #AndhraPradesh
0
2
8
Congratulations to the NDA on a spectacular victory in Bihar! The people have delivered a decisive mandate for stability, development and the visionary leadership of Hon’ble PM @narendramodi ji and Hon’ble CM @NitishKumar ji. This historic win reflects the trust in the Na-Ni
0
2
9
దేశంలోనే మొదటిసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ప్రకటన చేస్తున్నా.. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నాను. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేస్తున్నాను. #ChooseSpeedChooseAP
#CIIPartnershipSummit2025
#ChooseAP
12
396
2K
ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలని అడుగుతున్న వారికి, మూడు కారణాలు చెప్తున్నాం.. 1. లీడర్షిప్ 2. స్పీడ్ 3. డబుల్ ఇంజిన్ #ChooseSpeedChooseAP
#CIIPartnershipSummit2025
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
5
110
380
#ChooseSpeedChooseAP It is a privilege to welcome Brookfield Asset Management to #AndhraPradesh, with a landmark investment of $12 billion (₹1.1 lakh crores) across renewable energy, battery and pumped storage, solar manufacturing and other decarbonization initiatives.
104
766
3K
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP The Government of Andhra Pradesh has signed MoUs with ReNew, led by Founder Chairman and CEO Mr. Sumant Sinha, for investments of around ₹60,000 crore across four major projects. This builds on the ₹22,000 crore ReNew had already
16
315
1K
నవంబర్ 11వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా... రేపే ఇమామ్ లు మౌజన్ లకు వేతనాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 24 గంటలలోపే రూ. 90 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసినందుకు మైనారిటీలు సీఎం గారికి
0
1
9
#ChooseSpeedChooseAP
#CIIPartnershipSummit2025 After 5 years out of AP, it is my proud privilege to announce that Renew is placing an all-in investment on the entire renewable energy value chain in #AndhraPradesh. In an investment spanning Rs. 82,000 crores, Renew will be
187
990
4K
#ChooseSpeedChooseAP
#CIIPartnershipSummit2025 పెట్టుబడులు.. ఉద్యోగాలు.. రాష్ట్ర ప్రగతి.. కేవలం 16 నెలల్లోనే, గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం వంటి రంగాల్లో, ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షించి, భారీ పెట్టుబడులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం
0
4
11
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం శుభాకాంక్షలు. #NationalEducationDay
0
0
7
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా
0
3
9
కడప ఎర్రముక్కపల్లి సర్కిల్ పీఎఫ్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన RSR Cricket Academy ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు, కడప క్రికెట్ స్టేడియం చైర్మన్ రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డితో కలిసి పాల్గొన్నాను. క్రీడల్లో ఉన్న ప్రతిభను గుర్తించి
0
2
13