హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన స్వామి పరిపూర్ణానంద గారు
👉 3 రోజులు గా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పవర్ కట్
👉 మౌలిక సదుపాయాల కొరతపై తీవ్ర అగ్రహం
👉 కరెంటు లేక ఒక వ్యక్తి మృతి చెందిన స్పందించరా అంటూ ప్రభుత్వ తీరుపై మండిపాటు
మన సంస్కృతి సాంప్రదాయాలను ధర్మబద్ధంగా ఆచరింపజేసేదానిని మతం అంటారు , ఎవరిమతవిశ్వాసాలకనుగుణంగా వారిజీవనమనుగడను మానవులు కొనస���గిస్తారు
మతం మనం అంటుంది.
కులం నావాళ్ళు మాత్రమే అంటుంది.
సిద్ధాంతాలకోసం పనిచేసే మతపార్టీలు మేలు.
రాద్ధాంతలు సృష్టించే కుల,కుటుంబ పార్టీలు ప్రమాదకరం,