Gaddam Prasad Kumar
4 months
వికారాబాద్ జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు,తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి…