
M.S Raju
@MSRajuTDPOffl
Followers
13K
Following
1K
Media
3K
Statuses
3K
MLA – Madakasira | TTD Board Member | TDP State SC Cell President | మడకశిర అభివృద్ధే నా లక్ష్యం| 🚲 Telugu Desam Party
Madakasira
Joined April 2020
దళిత దళపతి, మడకశిర నియోజకవర్గ ప్రగతి రథసారథి ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు ప్రగతి ప్రస్థానానికి ఏడాది పూర్తి..! #MLAMSRaju
#madakasiramla
#ttdboardmember
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
1
8
43
మాజీ రాష్ట్రపతి, మానవతావాది, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన చూపిన మార్గం ప్రతి యువ భారతీయునికి స్ఫూర్తిగా నిలుస్తుంది. #APJAbdulKalam
0
1
2
కర్నూలులోని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరిత రెడ్డి గారి కార్యాలయంలో, ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం దృశ్యాలు...
0
0
3
ఈ రోజు కర్నూలులోని పాణ్యం శాసన సభ్యురాలు @Gowru_charitha గారి కార్యాలయంలో, ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి @Dr_NarayanaP గారు, నీటిపారుదల శాఖ మంత్రి
0
2
10
ప్రధాని శ్రీ @narendramodi గారి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో, ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మిగనూరులోని దీప్తి లాడ్జ్ మినీ ఫంక్షన్ హాల్లోసమావేశం దృశ్యాలు.
0
0
0
అక్టోబర్ 16న కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న జీఎస్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఈ రోజు ఓర్వకల్లు మండలం, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని సభా ప్రాంగణంలో పరిశీలించాము. ఈ సందర్భంగా సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక
0
1
9
ప్రధాని శ్రీ @narendramodi గారి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో, ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మిగనూరులోని దీప్తి లాడ్జ్ మినీ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకుల సమన్వయం, ప్రజా సమస్యలపై పార్టీ దృష్టికోణం, ప్రధాని పర్యటనకు
0
1
2
ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రైతాంగ అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్న మీ నాయకత్వం మరింత బలంగా కొనసాగాలని, ఆ కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వ��స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని
0
1
6
వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో దృశ్యాలు... అంబేద్కర్ అంటే దళితుల ఆత్మగౌరవం. ఆకలి బాధ భరిస్తాం కానీ ఆత్మగౌరవంపై దెబ్బను భరించం.
0
2
8
వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటనను హోంమంత్రి @Anitha_TDP గారితో కలసి పరిశీలించి,పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించి దళిత గౌరవానికి గౌరవనివాళి అర్పించాం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... 🔸అంబేద్కర్ అంటే దళితుల ఆత్మగౌరవం.
0
0
1
మడకశిర నియోజకవర్గంలోని భూతప్ప కనుమ రిజర్వ్ ఫారెస్ట్లో 10వేల సీడ్ బాల్స్తో మొక్కలు నాటే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం మరియు స్కూలు విద్యార్థులు సంయుక్తంగా నిర్వహించారు.సీడ్ బాల్స్ తయారీలో
0
1
2
మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమాన్ని హిందూపురం ఎంపీ బీ.కే. పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గార్లతో కలిసి నిర్వహించాను. ఈ సందర్భంగా వ్యాపార దుకాణాలు, మెడికల్ షాపులు, పండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి సూపర్
0
1
4
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం పూజారిపల్లి గ్రామం, కొంకల్లు గ్రామపంచాయతీకి చెందిన టిడిపి కార్యకర్త చంద్రన్న గారి కుటుంబ సభ్యులకు ₹5 లక్షల ప్రమాద బీమా చెక్కును నా క్యాంపు కార్యాలయంలో అందజేశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా నారా చంద్రబాబునాయుడు గారు, నారా
0
0
0
అమరాపురం లో అంబేద్కర్ స్మృతి వనం, డిజిటల్ లైబ్రరీ & సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం దృశ్యాలు.....
0
2
8
అమరాపురం లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం, డిజిటల్ లైబ్రరీ, సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలో ₹17 లక్షల నిధులతో నిర్మించబోయే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం మరియు డిజిటల్ లైబ్రరీ, అలాగే అమరాపురం బస్టాండ్ ప్రాంగణంలో
0
0
1
నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన నేతకు గౌరవనివాళి.... ఈ రోజు అమరాపురం మండలం హల్కూరు గ్రామంలో ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ రూపశిల్పి నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ
0
0
7
1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రెండు పర్యాయాలుగా 8 సంవత్సరాలు 255 రోజులు, నవ్యాంధ్రప్రదేశ్లో 2014లో 1816 రోజులు,తిరిగి ఇప్పుడు 485 రోజులు మొత్తం 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి
0
1
1
#AdminPost తన ఊరిని మార్చాలనే తపన… ప్రజల జీవితం మెరుగుపరచాలనే లక్ష్యం – ఇదే నిజమైన నాయకత్వం, ఇదే ఎం.ఎస్. రాజు గారి మార్గం.....
0
1
7
అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటే దళిత గౌరవంపై దాడే! మన ఆత్మగౌరవాన్ని నేలరాల్చే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం.వైసీపీ దాడి చేసినది విగ్రహంపైనే కాదు దళిత సమాజం గౌరవంపైనే! దళిత గౌరవాన్ని కాపాడడం, అంబేద్కర్ ఆత్మను రక్షించడం ప్రతి సామాజిక బాధ్యత గల పౌరుడి కర్తవ్యము. దళిత గౌరవ
0
1
3