
Ashok Gajulaᵀᴹ
@KTRASHOKG
Followers
712
Following
102K
Media
9K
Statuses
82K
I RESPECT EVERY ONE, DON'T IRRITATE ME, MY CHARACTER IS MIRROR TO YOUR BEHAVIOR..😊 DHF & FOLLOWER OF HON'BLE SRI @KTRBRS ❤️🙏 #JaiBharat #JaiKCR ✊
Warangal-Hamamkonda, India
Joined April 2019
మూసీలో రేవంత్ మూటల వేట.. ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ : @KTRBRS ధ్వజం ✳️ గ్రావిటీ కాదని ఎవరికోసం ప్రతిపాదనలు? ✳️ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకే పనులు ✳️ చీకటి ఒప్పందాలతోనే అంచనాలు పెంపు ✳️ అవసరమైతే న్యాయపోరాటం: కేటీఆర్ ✳️ 1100 కోట్లతోనే నాడు నీటి తరలింపు
0
22
100
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలి. పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. నిరుద్యోగులకు రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. - బీఆర్ఎస్వీ అధ్యక్షుడు @GelluSrinuBRS
11
27
77
మల్లన్నసాగర్.. మదర్ రిజర్వాయర్ 🔹కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ మల్లన్నసాగర్ 🔹నాడు కాంగ్రెస్ హయాంలో 1.5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసేలా ప్రతిపాదనలు 🔹కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వను ఏకంగా 50 టీఎంసీలకు పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
0
13
37
ఎనలేని ఆప్యాయత, అభిమానం, ఆదరణ రామన్న, హరీషన్నల సొంతం..🩷 ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా.. ప్రజా క్షేత్రంలో ఇవే వారిని మరింత ముందుకు నడిపిస్తాయి.. #KTRRamaRao #KTR #HarishRaoThanneru
@KTRBRS @BRSHarish @BRSparty
0
0
0
అప్పుడు పేపర్ లీక్ అయ్యిందని కేసీఆర్ దృష్టికి వస్తే.. ధైర్యంగా దాన్ని రద్దు చేశాడు దీంట్లో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా చూపిస్తే మీరు రద్దు ఎందుకు చేయలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రీవాల్యుయేషన్ కాకుండా ఎగ్జామ్ రీకండక్ట్ చేయండి - బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
1
99
520
ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.2052 కోట్ల ఖర్చు పెట్టి 2016లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 20 టీఎంసీల నీళ్లు నింపాము కానీ పని చేసిన తర్వాత మీ లాగా పోయి రిబ్బన్లు కట్ చేయలేదు - హరీష్ రావు
మల్లన్న సాగర్ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును దుద్దిల్ల శ్రీపాద రావు కట్టాడు – సీఎం రేవంత్ రెడ్డి
0
92
299
రేవంత్ రెడ్డి నిన్న కొబ్బరికాయ కొట్టిన గండిపేటకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరంలో భాగమైన 15 రిజర్వాయర్లలో భాగమైన మల్లన్న సాగర్ నుండి వచ్చే నీళ్లు గండిపేటకు వస్తున్నాయి కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెప్పి, నిన్న అదే కాళేశ్వరం నీళ్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్కు తాగడానికి చివరికి కాళేశ్వరం నీళ్లే దిక్కయాయి గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీం ఫేజ్ 2,3లకు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు నీళ్లు తరలింపు ఈ నీటితో జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని
0
44
146
ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు.. కానీ దాని వినియోగం 20కి పైగా ఉంది అలాంటప్పుడు హైదరాబాద్కు ఎల్లంపల్లి నుండి 20 టీఎంసీల నీళ్లు తీసుకువస్తానని ఎలా చెప్తావు - హరీష్ రావు
మల్లన్న సాగర్ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును దుద్దిల్ల శ్రీపాద రావు కట్టాడు – సీఎం రేవంత్ రెడ్డి
2
53
152
మల్లన్న సాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిండని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదనలో మల్లన్న సాగర్ లేదు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్యూసీ తిప్పి పంపింది – హరీష్ రావు
మల్లన్న సాగర్ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును దుద్దిల్ల శ్రీపాద రావు కట్టాడు – సీఎం రేవంత్ రెడ్డి
0
49
146
హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ మంచి నీళ్లు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు హైదరాబాద్ నగరం మంచినీటి అవసరాలు తీర్చడానికి మేము రూ.7000 కోట్లు ఖర్చు పెట్టాము 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు కూడా మేమే పూర్తి చేశాము నాగార్జున సాగర్ డెడ్
1
44
142
మల్లన్న సాగర్ కట్టొద్దని 2016లో రేవంత్ రెడ్డి దీక్ష చేశాడు 2009లో రాజశేఖర్ రెడ్డి మల్లన్న సాగర్ కడితే, 2016లో రేవంత్ రెడ్డి దీక్ష ఎందుకు చేశాడు మరి? మల్లన్న సాగర్ కడితే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి 48 రోజులు దీక్ష చేసి, రైతులను రెచ్చగొట్టి అడ్డుపడ్డాడు కానీ
మల్లన్న సాగర్ ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును దుద్దిల్ల శ్రీపాద రావు కట్టాడు – సీఎం రేవంత్ రెడ్డి
3
92
266
రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు వెళ్లి అయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పాడు తర్వాత రోజే టీడీపీ అద్భుతమైన పార్టీ అని అన్నాడు రాజశేఖర్ రెడ్డి టీడీపీ, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కోట్లాడాడు మరి రాజశేఖర్ రెడ్డి బాటలో నడవాలంటే బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని ఎలా
తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కేసీఆర్ కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశాడు టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు – రేవంత్ రెడ్డి
5
106
552
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో లోటు పాట్లు జరిగాయని.. రీవాల్యుయేషన్ చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలకు వెళ్లాలని హైకోర్టు తీర్పునిచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భేషజాలకు వెళ్ళి, విద్యార్థుల జీవితాలను ఆగం చేయకండి విద్యార్థుల కష్టంతో మీరు గద్దెనెక్కి కూర్చున్నారు కాబట్టి వారికి
0
38
150
గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా విద్యార్థులకు నమ్మకం కలగదు విద్యార్థులకు భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పు ఎక్కడ జరిగింది, రీవాల్యుయేషన్లో ఇంత పెద్ద మిస్టేక్స్ ఎలా జరిగాయో, ఈ పోస్టులను ఎవరు అమ్ముకున్నారో బయటకు రావాలంటే
2
56
200
గ్రూప్ 1 రద్దు చేయాలని పోరాటం చేసిన విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఈ ప్రభుత్వం ఎత్తి వేయాలి గ్రూప్స్, జాబ్ క్యాలెండర్, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 46 విషయాల్లో అశోక్ నగర్లో ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నాం – కేటీఆర్
2
24
109
ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు లైవ్ టీవీ డిబేట్లో లై డిటెక్టర్ పెట్టమని చెప్పాను.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా చాలెంజ్ చేయలేదు నేను తప్పు చేయలేదు, తెలంగాణకు ప్రతిష్ట తేవడానికి ఫార్ములా-ఈని తీసుకొచ్చా మా మీద ఎన్ని కేసులు వేసినా విద్యార్థుల కోసం, రైతుల కోసం, ఇచ్చిన హామీలను
7
161
653
సత్యమేవ జయతే..!! @KTRBRS గారిపై నకిరేకల్ పీఎస్లో నమోదైన 3 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేసిన హైకోర్టు.. నకిరేకల్లో 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం అనుచరుల పాత్రపై #కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, తప్పుడు సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు.. ఈ ఫిర్యాదుతో కేటీఆర్పై
0
0
1
సీఎం సొంత నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలను సందర్శిద్దామా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడే తేలుద్దాం. 22 నెలల కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు ఉందా? కాంగ్రెస్ నాయకులు
11
22
75
సత్యమేవ జయతే..!! @KTRBRS గారిపై నకిరేకల్ పీఎస్లో నమోదైన 3 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేసిన హైకోర్టు.. నకిరేకల్లో 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం అనుచరుల పాత్రపై #కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, తప్పుడు సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు.. ఈ ఫిర్యాదుతో కేటీఆర్పై
0
0
1
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్
60
167
666