మా నందమూరి తారక రామారావు
@tarak9999
కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నటుడిగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.💐
#HappyBirthdayNTR
#HBDManOfMassesNTR
వర్షం పడితే పోతురాజు కాలం వల్ల ఒంగోలు ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి
ఆ ఇబ్బందులు అన్నిటికీ శాశ్వత పరిష్కారం కావాలి
దానికి మీరు సైకిల్ గుర్తుపై ఓటెయ్యాలి
గుంటూరు రోడ్డు రాత్రి అయితే ఆ నెల అంటేనే భయం ఆ బ్రిడ్జి దగ్గర ఎప్పుడూ ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది
అప్పుడు జనార్ధన్ గారు ఒక బ్రిడ్జ్ నిర్మించారు
ఇప్పుడు గుంటూరు రోడ్ ఎలా ఉందో మీరే చూశారు మాల్స్ కార్పొరేట్ సంస్థలతో కలకలాడుతుంది
గుంటూరు రోడ్ లో
ఈరోజు విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల వ్యూహం వర్క్ షాప్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న టిడిపి రాష్ట్ర
ఓటమి భయంలో బాలినేని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమి చేయాలో తోచక తన మనుషులతో ఒంగోలు టీడీపీ కార్యకర్తల మీద దాడులకు దింపిన సైకో నాయకుడు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ పాల్గొన్నదని ఫోటో తీసినందుకు ప్రభావతి గారి కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడిన బాలినేని పంపిన రౌడీ మూకలు.
నేడు ఒంగోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వీలు లేదంటూ, అర్ధరాత్రి 2 గంటలకు భారీగా పోలీసులు నివాసానికి చేరుకుని, అసలు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి?
#AmaravatiFarmersMarch
దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులకు 13 వార్డులలో ఘన విజయం సాధించిన కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి, సోదరుడు దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పమిడి రమేష్ కి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ నారపుశెట్టి పాపారావు గారికి, గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేయటం జరిగింది.
#JaiTDP
*దామచర్ల ��మక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు*
- 38వ డివిజన్ కు చెందిన కొట్టె వెంకటేశ్వర్లు మరియు 29వ డివిజన్ కు చెందిన పోతంశెట్టి దుర్గా ప్రసాద్
- వారితోపాటు సుమారుగా 100 కుటుంబాలు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక
ఒంగోలు ప్రజలారా యువ నాయకుడు లోకే సాక్షిగా దామోచర్ల జనార్ధనని నేను మీకు ఇస్తున్న మాట
ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నిజం చేసే హామీ నాది
ఓట్ ఫర్ డీజే
ఓట్ ఫర్ సైకిల్
ఓట్ ఫర్ ఒంగోలు డెవలప్మెంట్
నేను నామినేషన్ వేసేది నా కోసం కాదు.... నా ఒంగోలు ప్రజల యువత భవిత కోసం, పేద వాడి ఆకలి తీర్చడం కోసం, నా ఆడ బిడ్డల కోసం, నా ఒంగోలు అభివృద్ధి కోసం..... నాతో కలిసి రండి కదలి రండి చేయి చేయి కలుపుదాం తెలుగుదేశం పార్టీనీ గెలిపించుకుందాం...
DJR ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు తోపుడు బండ్ల పంపిణీ. 50 మంది పేదలకు సుమారుగా రూ. 7.50 లక్షల విలువ గల తోపుడు బండ్లను పంపిణీ చేసిన దామచర్ల మరియు కుటుంబ సభ్యులు
ఒంగోలు ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు
చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి తరపున ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఒంగోలు నియోజకవర్గంలో 2వ రోజు త్రోవగుంట వద్దగల బృందావనం ఫంక్షన్ హాల్ నుండి భారీ ఎత్తున మొదలైన అమరావతి రైతుల మహాపాదయాత్రలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.
#AmaravatiFarmersMarch
#JaiAmaravati
#SaveAmaravati
ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గా పోటీచేస్తున్న శ్రీ దామచర్ల జనార్దన్ గారిని మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి గా పోటీచేస్తున్న శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని రేపు సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి
టిడిపి - జనసేన - బిజెపి ఉమ్మడి కూటమి ఎంఎల్ఏ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మన యువ నాయకురాలు దామచర్ల అనీషా లక్ష్మి గారు...
ఒంగోలు నియోజకవర్గంలో ఏ నోట విన్నా ఒకటే మాట ఈ సారి దామచర్ల గెలుపు ఖాయం అంటగా..... ప్రజలే అభివృద్ధి చేసే ప్రజా నాయకుడు దామచర్ల గెలుపు కోసం కోసం ఎదురూ చూస్తున్నా ప్రజానీకం..
బాబు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు సంసిద్దమైన టీడీపీ.. ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల ఆధ్వర్యంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం.
ప్రజా నాయకుడు దామచర్ల గారికి ఈ ఎన్నికల్లో తోడుగా నిలబడండి.. ఐదేళ్లపాటు మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ, దిగ్విజయంగా సాగుతున్న దామచర్ల కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారం.
ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న దామచర్ల జనార్దన్ రావు గారు.
ఒంగోలు పార్లమెంటుతో పాటు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పార్టీ బీఫారాలు అందజేసిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
తిరుపతి దైవ దర్శనానికి వెళుతున్న ఒక కుటుంబం దగ్గర నుండి అర్ధరాత్రి నడిరోడ్డు మీద చిన్న పిల్లలతో సహా వదిలేసి వాళ్ళ అద్దె కారును సీఎం పర్యటన కోసం కావాలని లాక్కెళ్ళారట. రౌడీయిజానికి పరాకాష్ట ఈ వైసీపీ ప్రభుత్వం!
#RowdyRajyam
#ShameOnYSRCP
దామచర్ల జనార్థన్ గారు మీ కోసం నిలబడతారు , మీ కష్టాలను తీరుస్తారు, మళ్ళీ మన ఒంగోలు అభివృద్ధి నీ ముందుకు తీసుకెళ్లగలిగే ఒకే ఒక్క నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత మీ దామచర్ల జనార్థన్ గారు అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న శ్రీమతి దామచర్ల నాగ సత్యలతమ్మ గారు...
దామచర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నపుడు జరిగిన మార్పును గమనించండి.. నల్లవాగుపై వంతెన లేక నానా అవస్థలు పడుతున్న సమయంలో బ్రిడ్జి నిర్మించి ప్రజా ప్రయాణాన్ని సులభతరం చేసిన మన జనార్దన్ రావు గారు. రానున్న ఎన్నికల్లో సైతం మార్పుకే ఓటేయ్యండి.. జనార్దన్ గారికి జై కొట్టండి..!!
తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ అరెస్టును ఖండిస్తూ, ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ భవన్ నుండి అద్దంకి బస్టాండ్, కోర్టు సెంటర్ మీదుగా మిరియాలపాలెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
#WeStandWithAyyanna
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ
@NaraLokesh
గారు రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మొదటి అడుగుతో 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#YuvaGalamPadayatra
#YuvaGalam
గొడవల్లో కొట్లాటల్లో కేసుల్లో తాత్కాలిక ఆనందాల వల్ల ఇరుక్కుపోతున్న యువత ఇరుక్కుపోతున్న.యువత యొక్క తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి
#VoteForCycle
#DJRforOngole
దామచర్ల నామినేషన్ కు తరలిన పసుపుదండు
వేలాది ప్రజలతో జన జాతరగా మారిన ఒంగోలు రహదారులు
ఇసుకేస్తే రాలనంత జనంతో జైత్రయాత్రగా తలపించిన నామినేషన్ ర్యాలీ
స్వచ్చందంగా హాజరై, సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజలు, పసుపు శ్రేణులు
*ఛలో చిలకలూరి పేట*
రండి చరిత్ర సృష్టిద్దాం
● తెలుగుదేశం - జనసేన - బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ - మేనిఫెస్టో విడుదల
తేదీ : 17- మార్చి- 2024
● ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర భవిష్యత్ కు జరిగే పోరు సభలో మనమూ భాగస్వాములవుదాం..
ఒంగోలు మండలం యరజర్ల గ్రామం నందు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు మాజీ శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరియు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారు.
#DJR
#Super6
ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు వారి నివాసం నందు ఏర్పాటుచేసిన అల్పాహార విందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, అభివృద్ధి కోసం ముందడుగు వేస్తూ.. ఒంగోలులోని యువ నాయకుడు శ్రీ కాకర్ల ఈశ్వర్ తన అనుచరులు 300 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చిన వారందరినీ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించటం జరిగింది.
#JaganPaniAyipoyindhi
#Ongole
#TeluguDesamParty
ఇక వలస పక్షులకు టీడీపీలో స్థానం లేదు.. ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలో చేరే వారికి ఛాన్స్ ఇవ్వను.. కష్టకాలంలో పనిచేసినవారికే ఇకపై గుర్తింపు ఉంటుంది - తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ
@ncbn
గారు.
#TDPWillBeBack
#JaiTDP
ఒంగోలులోని మండువవారిపాలెంలో జరిగిన తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండుగ 'మహానాడు 2022' చరిత్ర సృష్టించింది. జనసునామీ పోటెత్తింది. మహానాడు విజయవంతానికి కృషిచేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.🙏
#TeluguDesamParty
#Mahanadu
#Ongole
#Mahanadu2022
తెలుగుదేశం పార్టీ మినీ మ్యానిఫెస్టో లోనీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చక్కగా అర్థం అయ్యేలా ఆటోపై 3 గ్యాస్ బండలు పెట్టీ వాటిపై సూపర్ సిక్స్ పథకాలు ప్రతిబింబించేలా
రాష్ట్రంలోనే ఒంగోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గారు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు...
ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని కల్వరి టెంపుల్ నందు Dr. బ్రదర్ సతీష్ గారి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు..
ఆనాడు టీడీపీ హయాంలో ఎంతోమంది విద్యార్థులకు ఆర్ధికంగా ముందుండి విదేశీ చదువులకు పంపిస్తే, ఈనాడు వైసీపీ హయాంలో విద్యార్థులు సొంత రాష్ట్రంలో చదువుకుంటున్న పాఠశాలలను మూసివేస్తున్న పరిస్థితి..
#AndhraPradesh
#JaganFailedCM
#YCPFailedGovernment
ఈనెల 24, బుధవారం నాడు ఉదయం 9 గంటలకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న దామచర్ల జనార్దన్ రావు గారు.
ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం వద్ద నుండి చర్చి సెంటర్ వరకు జరిగే భారీ నామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలపండి.
జనం కోసం జనార్ధన్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం ఒంగోలు నగరంలోని 11వ డివిజన్ నందు నిర్వహించడం జరిగినది,ఈ కార్యక్రమం లో భాగంగా *టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు*
అధినాయకుడు ఆదేశాన్ని ఆచరణలో పెట్టేవాడు... నమ్మి తన వెంటే నడిచేవారు ఆపదలో ఉన్నారు అంటే ఆ ఆపదకే అడ్డు నిలబడి ప్రజల పక్షాన నిలబడే నిస్వార్థ నాయకుడు మన దామచర్ల జనార్ధన్ గారికే మీ ఓటు...
నందమూరి తారకరత్న గారి మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరికి మనందరికీ దూరంకావడం ఎంతో తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
#RIPTarakaRatna
ఈరోజు మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు నుసం చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరానికి చెందిన వైసీపీ నాయకులు చండూరి ఏడుకొండలు,పోతూలూరి శ్రీను,మీరిగ నాగేంద్రం, నండూరి ఏడుకొండలు,
అధికార పార్టీ బెదిరింపులకు ఏమాత్రం బెదరకుండా ఒంగోలులో చేపట్టిన 'మహానాడు' కోసం భూములిచ్చిన రైతన్నలకు, మండువవారిపాలెం గ్రామస్థులకు, దీనికి తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు..
#TeluguDesamParty
#Mahanadu
#Ongole
#Mahanadu2022
కందుకూరు
@ncbn
గారి పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. మా కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.🙏
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ
@ncbn
గారి ఆదేశాల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఒంగోలులో భారత్ పెట్రోల్ బంకు దగ్గర పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
#AP
#PetrolDieselPrice
#JaganFailedCM
#SelfieChallengeToJagan
నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మరియు ఒంగోలు శాసనసభ్యులు కి నేను సెల్ఫీ సవాలు విసురుతున్నను.గడిచిన నాలుగు సంవత్సరాలలో పేదలకు ఒక గృహం కట్టి ఇచ్చారా, మేము 90% పూర్తి చేసిన
ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని దామచర్ల జనార్థన్ గారు ఎంఎల్ఏ గా ఉన్నప్పుడు టిడ్కో గృహాలు 80% పనులు పూర్తి చేయించారు...మిగిలిన 20% పనులు ( Water,విద్యుత్) పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రతి సారి ఎలక్షన్ ముందు ఇళ్ల పట్టాలు అంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తూ ప్రజలను