
Collector Kakinada
@CollectorKakin1
Followers
1K
Following
1K
Media
1K
Statuses
1K
Collector & District Magistrate Kakinada
Joined July 2022
*బదిలీపై వెళ్తున్న జేసీ రాహుల్ మీనాకు ఘన వీడ్కోలు..* రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు జిల్లా అధికారి యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు.
1
0
13
ఉప్పాడ హార్బర్ వద్ద దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం రూ. 72 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి @PawanKalyan కాకినాడ పర్యటన సందర్భంగా ఉప్పాడ హార్బర్ డిజైన్ లోపం కారణంగా తమ బోట్లు
12
495
1K
అక్టోబర్ 14, 2025 *కాకినాడ ఎస్ఈజెడ్ (SEZ) భూములు రైతులకు బదిలీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు..* - జిల్లా కలెక్టర్ షణ్మోహన్.
0
104
387
13.10.2025. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు - సాంఘిక, గురుకుల, వెనకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.
0
1
21
అక్టోబర్ 13, 2025. *పీజీఆర్ఎస్ కు 353 అర్జీలు..* - జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలే ని అర్జిదారులు, వారి యొక్క అర్జీలను * https://t.co/bg32jYifnA* వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
0
25
132
ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై, పిఠాపురం
12
382
1K
కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, బాణాసంచా తయారీదారులతో సమావేశం నిర్వహించారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
0
2
14
కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాలులో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ , కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ , ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తో కలిసి జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి నవోదయం(నాటుసారా నిర్మూలన), పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
0
2
20
బాలికా సంరక్షణ అంశాలపై వ్యాసరచన మరియు వకృత్వ పోటీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 12 మంది బాల బాలికలను ఎంపిక చేసి వారికి కలెక్టర్ షాన్ మోహన్ సాగిలి వారి చేతులమీదుగా నగదు బహుమతి, సర్టిఫికెట్లు, వ్యక్తిత్వ వికాసానికి సంభందించిన పుస్తకాలు మరియు మేమేంటో ప్రైజ్ లు ఇవ్వడం జరిగినది.
0
0
1
అంతర్జాతీయ బాలికా దినోత్సవం-2025 పురస్కరించుకుని శ్రీయుత కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ సాగిలి వారి అద్యక్షతన అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించడం జరిగినది.
1
3
16
10.10.2025 కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం చైర్పర్సన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, దిశా మెంబర్ సెక్రటరీ షణ్మోహన్ దిశ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
0
12
74
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర పరిశీలన జరిపి మూడు నెలల్లో పరిష్కారిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉప్పాడ మత్స్యకార సోదరులతో మాట-మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
0
64
241
18 మంది మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 లక్షల ప్రమాద బీమాను కూటమి ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
0
89
405
09.10.2025 కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కాకినాడ ఎస్పీ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్
6
219
1K
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.అక్టోబరు 9న కలెక్టరేట్ లో సమావేశం,ఉప్పాడలో బహిరంగ సభకు డిప్యూటీ సీఎం హాజరుకానున్న నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
0
1
17
ఈ శాస్త్రీయ బృందం వారి యొక్క ప్రాథమిక రిపోర్ట్ ను మంగళవారం కాకినాడ కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, యానం మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు, మత్స్యశాఖ అధికారులు ఆధ్వర్యంలో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరిగింది.
0
0
3
07.10.2025. గత ఆగస్టు 22వ తేదీన దర్యాలు తిప్ప వద్ద ఓఎన్జిసి గ్యాస్ పైప్ లైన్ పెలుటవలన ఏర్పడిన నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయుటకు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారికి డాక్టర్ జో నేతృత్వంలో అధ్యయ బృందాన్ని నియమించడం జరిగింది.
1
1
7
07.10.2025 కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు అధ్యక్షతన జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ, సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్..
2
0
5
07.10.2025. ఆదికవి వాల్మికి జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి మహార్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
1
0
7
గోదావరి కళాక్షేత్రం ఆడిటోరియంలో స్వచ్ఛా ఆంధ్రా- 2025 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిధిగా హాజరై వివిధ కేటగిరిల క్రింద జిల్లా స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన సంస్థలు,శాఖలు,వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు.
0
0
8